సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతు�
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో అపారనష్టం జరిగిన విషయం విదితమే. రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి కలిపి 64 వేల ఎకరాల్లో నీటి పాలైంది.
మహిళలు, యువతులు తమపై జరిగే వేధింపులను ఉపేక్షించకుండా ధై ర్యంగా ఫిర్యాదు చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప�
విష ఆహారం తిని వందకుపైగా గొర్రెలు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాల�
వానకాలానికి సంబంధించి సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం కొనుగోళ్లను మాత్రం విస్మరించింది. దాదాపు ఇరవై రోజులుగా అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆర్భాటంగా కొన�
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్
గతంతో పోలిస్తే ఈ సారి వైన్స్ టెండర్లు తగ్గాయి. టెండర్లు వేసేందుకు ఈసారి వ్యాపారులు పెద్దగా అసక్తి చూపకపోవటంతో గతంలో కంటే బాగా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగ�
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
సూర్యాపేట జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న నీట్ పీజీ ప�