అసెంబ్లీ ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్
గతంతో పోలిస్తే ఈ సారి వైన్స్ టెండర్లు తగ్గాయి. టెండర్లు వేసేందుకు ఈసారి వ్యాపారులు పెద్దగా అసక్తి చూపకపోవటంతో గతంలో కంటే బాగా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగ�
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
సూర్యాపేట జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న నీట్ పీజీ ప�
రాజకీయ ఒత్తిళ్లో... పైరవీకారుల దందానో.. పైసల ప్రభావమో తెలియదుకానీ.. సూర్యాపేట జిల్లాలో పోలీసుల బదిలీలు ఓ ప్రహసనంలా మారాయి. పలు స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందిని ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం... తిరిగి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం రామాపురంలోని కల్తీ మద్యం అమ్మకాల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హస్తం ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ
హాస్టల్ల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడు తున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం జరిగింది. మండల కేంద్ర శివారులోని అద్దె భవనంలో ఐదేండ్లుగా గిరిజన సం క్షేమ గుర