మాదిగల వాటాను గుంజుకొని పదవులు అనుభవిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ రాష్ర్టానికి పట్టిన చీడ పురుగులని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమరగాని అబ్బులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొంగల రామలింగయ్య తమ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని అక్కలదేవిగూడెంకు చెం�
పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మంది గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
కడుపునిండా అన్నం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకుంటే కన్నకొడుకులే కర్కశంగా వ్యవహరించి ఆమెను కాటికి పంపేలా చేస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్న ఆ శతాధిక వృద్ధురాలి ఆకలి కేకలను ఎవరూ
సూర్యాపేట జిల్లాలో గత ఐదారు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కొనుగోలు కేంద్రాల కోసం రెండు సార్లు సమావేశాలు పెట్టిన అధికారులు వెంటనే ప్రారం�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ సమీపంలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం (రామస్వామి గుట్ట) సమీపంలో పేదల లబ్ధిదారుల కోసం నిర్మించిన సింగిల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఇప్పుడు వివాదాల నిలయంగా మా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు.
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
పోలీసు కస్టడీలో మృతి చెందిన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం చేశారు.
యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు.