సూర్యాపేట జిల్లాలో గత ఐదారు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కొనుగోలు కేంద్రాల కోసం రెండు సార్లు సమావేశాలు పెట్టిన అధికారులు వెంటనే ప్రారం�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ సమీపంలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం (రామస్వామి గుట్ట) సమీపంలో పేదల లబ్ధిదారుల కోసం నిర్మించిన సింగిల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఇప్పుడు వివాదాల నిలయంగా మా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు.
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
పోలీసు కస్టడీలో మృతి చెందిన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం చేశారు.
యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు.
వ్యవసాయం ఒక విజ్ఞానమని, ఇప్పటి వరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు.
సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్పై విచారణ చేపట్టి, 8 వారాల్లోగా రిపోర్టు సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీతోపాటు సూర్యాపేట కలెక్టర్, ఎస్పీకి శుక్రవారం ఆదేశ�
Ramachandra Reddy | 95వ ఏట సర్పంచ్గా ఎన్నిక.. ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తానని ప్రతినఏడెనిమిది దశాబ్దాలపాటు ఆయన నిస్వార్థంగా తన గ్రామ ప్రజలందరికీ సేవలందించారు. తలలో నాలుకలాగా ఉంటూ ఎవరికి ఎటువంటి అవసరమొచ్చినా..
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతు�
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో అపారనష్టం జరిగిన విషయం విదితమే. రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి కలిపి 64 వేల ఎకరాల్లో నీటి పాలైంది.