రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లాకేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది.
తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 616 శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకు 53 బృందాలను ఏర్పాటు చేయగా 36 బృందాలు గ్రామీణా ప్రాంతాల్లో , 14 బృందాలు అర్బన్ ప్రాంతాల్లో సేవలు అందిస్తాయ�
కాళేశ్వరం ప్రాజెక్టు సూర్యాపేట జిల్లాకు వరప్రదాయినిగా మారింది. గతంలో చుక్కనీరు లేక బీడుబారిన నేలల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోగా భూగర్భ జలాలు గణనీయంగా పెరి
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీ న
సూర్యాపేటసిటీ, ఆగస్టు 9 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఫ్రీడం రన్లో పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటి చెప్పాలని ఎస్పీ రాజేంద్రప్రస�
ఉమ్మడి జిల్లాపై రూ.3.25 కోట్ల అదనపు భారం గ్యాస్ ధరల పెంపుతో ఉద్యమ బాట పడుతున్న రాజకీయ పార్టీలు మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి పిలుపుతో సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ) :పేద, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ సిలి
సూర్యాపేట అర్బన్, జూన్ 28 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లా వ్యాప్తంగా సెకండియర్ విద్యార్థులు 56 శాతం, ఫస్టియర్ విద్యార్థులు 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితా�
మఠంపల్లి, జూన్ 20 : తెలంగాణ సంస్కృతికి జాతరలు ప్రతీకలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సోమవారం గంగమ్మతల్లి జాతరను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజ�