తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
పొట్టకూటి కోసం ఇటుక బట్టీలో పని చేసేందుకు వచ్చిన బాలికపై మద్యం మత్తులో ఇటుక బట్టి యజమాని లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట శివారులోని వెంగమాంబ బాలాజీ �
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. ఈ మూడే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. పంటలు ఎండి రైతులు గోస పడుతున్నా పట్టించుకునే తీరిక ఈ సర్కార్కు లేదని ధ�
Suryapeta | సాగు నీళ్లు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. కాళేశ్వరం కాల్వల్లో నీళ్లు పారక.. పంటలు పండక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమేగాక బతుకు దెరువు కోసం రైతులు మళ్లీ వలసబ�
సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు. ఏడేండ్లపాటు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే.. ఆ నీటితోనే పంటలు సాగయినయి. గతంలో రాష్ట్రంలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అన్నరు. ఎస్సార
తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘నాకున్న ఏడెకరాల్లో 4 ఎకరాలు ఎండిపోగా పక్కనే ఉన్న మూడెకరాలు బోర్లతో కాపాడుకుంటున్నా. అసలు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న ఆయనకు ఏమన్నా మైండ్ పనిచేస్తున్నదా? నీళ్లు లేక ఎండిన 4 ఎకరాలు.. దాని పక్కనే మరో మూడెకరాలు ఆ
ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలపాటు చుక్కనీటికి నోచుకోని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం పరిధిలోని రావిచెరువుకు మళ్లీ పూర్వపు దుస్థితి ఏర్పడింది.
Woman Farmer | ‘అయ్యా రేవంత్రెడ్డీ.. కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయనే నమ్మకంతో 12 ఎకరాల్లో వరి నాటు పెట్టిన. నీళ్లు రాక పదెకరాలు ఎండిపోయి అప్పులు మిగిలాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.. లేదంటే సచ్చ�
సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది.
పడుతున్న రైతులుచేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగు ఆధారంగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు నీళ్లు లేక అల్�