Suryapeta | సాగు నీళ్లు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. కాళేశ్వరం కాల్వల్లో నీళ్లు పారక.. పంటలు పండక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమేగాక బతుకు దెరువు కోసం రైతులు మళ్లీ వలసబ�
సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు. ఏడేండ్లపాటు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే.. ఆ నీటితోనే పంటలు సాగయినయి. గతంలో రాష్ట్రంలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అన్నరు. ఎస్సార
తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘నాకున్న ఏడెకరాల్లో 4 ఎకరాలు ఎండిపోగా పక్కనే ఉన్న మూడెకరాలు బోర్లతో కాపాడుకుంటున్నా. అసలు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న ఆయనకు ఏమన్నా మైండ్ పనిచేస్తున్నదా? నీళ్లు లేక ఎండిన 4 ఎకరాలు.. దాని పక్కనే మరో మూడెకరాలు ఆ
ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలపాటు చుక్కనీటికి నోచుకోని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం పరిధిలోని రావిచెరువుకు మళ్లీ పూర్వపు దుస్థితి ఏర్పడింది.
Woman Farmer | ‘అయ్యా రేవంత్రెడ్డీ.. కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయనే నమ్మకంతో 12 ఎకరాల్లో వరి నాటు పెట్టిన. నీళ్లు రాక పదెకరాలు ఎండిపోయి అప్పులు మిగిలాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.. లేదంటే సచ్చ�
సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది.
పడుతున్న రైతులుచేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగు ఆధారంగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు నీళ్లు లేక అల్�
‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్కు ఓటేసినం. రేవంత్రెడ్డి అధికారంలోక�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై పెన్పహాడ్ మండలానికి చెందిన రైతులు గురువారం సాగునీటి కోసం రాస్తారోకో నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్�
Suryapet | రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ సూర్యాపేట జిల్లాలో సగం కూడా పూర్తి కాలేదు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారాల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్�