‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్కు ఓటేసినం. రేవంత్రెడ్డి అధికారంలోక�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై పెన్పహాడ్ మండలానికి చెందిన రైతులు గురువారం సాగునీటి కోసం రాస్తారోకో నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్�
Suryapet | రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ సూర్యాపేట జిల్లాలో సగం కూడా పూర్తి కాలేదు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారాల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్�
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏడాది దాటినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి లక్షా నూట పదహార్లు అంది�
ఆచరణలో అడుగు ముందుకు పడని కాంగ్రెస్ హామీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు భరోసాపై అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్న �
యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే �
సూర్యాపేట జిల్లాలో నేరాల సంఖ్య పెరుగుతున్నది. మహిళా రక్షణ సైతం ఆందోళనకరంగా మారింది. 2023 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సైబర్ క్రైమ్ కూడా 43శాతం పెరిగ�
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగా�
కనీస వేతనాలు చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్ల యూనియన్ మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వగా, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల పాలన అధ్వానంగా మారుతున్నది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకులు లేకపోగా, పర్యవేక్షణ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను సైతం ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లో ఆదివారం ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థులు, బంధువులు తెలిపిన వివరాలు.. చింతలపాలెం మండలం నక్కగూడేనికి చెందిన గుగులోతు తిరుమలేశ్ (15) �