పలువురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందులో రైతుబీమా ఒకటి. రైతు మరణిస్తే బాధితు కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి నాంది పలికిం�
నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 పరీక్ష ఫలితాలను తెలంగాణ సాంకేతిక విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నలువైపులా విచారణ జరుగుతుండగానే డీఎంహెచ్ఓపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలాన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్న
సూర్యాపేట జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వర్షం ఎంతో ఉపశమనం కలిగించింది. సుమారు గంట పాటు �
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గంట నుంచి రెండు గంటలపాటు వర్షం కురవడంత�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై నలువైపులా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు హైదరాబాద్ నుంచి బృందాలుగా వచ్చి తనిఖీలు చేసి రికార్డులు తీసుకుపోగా, మరో పక్క క�
కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని నిరసిస్తూ రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో శుక్రవారం 365వ నంబర్ జాతీయ రహదారిపై వడ్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు.
అనేక అవినీతి ఆరోపణలకు నిలయంగా మారిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చివరకు కొవిడ్ సమయంలో వచ్చిన నిధులను కూడా వదల లేదని తెలిసింది. కొద్ది రోజులుగా వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న
ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగంగా కోనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతు గురువారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సూర్యాపేట జ�
చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సాగు కలిసి రాక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక పంట ఎండటంతో సూర్యాపేట జిల్లాలో ఒకరు, దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సూ