అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏడాది దాటినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి లక్షా నూట పదహార్లు అంది�
ఆచరణలో అడుగు ముందుకు పడని కాంగ్రెస్ హామీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు భరోసాపై అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్న �
యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే �
సూర్యాపేట జిల్లాలో నేరాల సంఖ్య పెరుగుతున్నది. మహిళా రక్షణ సైతం ఆందోళనకరంగా మారింది. 2023 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సైబర్ క్రైమ్ కూడా 43శాతం పెరిగ�
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగా�
కనీస వేతనాలు చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్ల యూనియన్ మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వగా, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల పాలన అధ్వానంగా మారుతున్నది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకులు లేకపోగా, పర్యవేక్షణ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను సైతం ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లో ఆదివారం ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థులు, బంధువులు తెలిపిన వివరాలు.. చింతలపాలెం మండలం నక్కగూడేనికి చెందిన గుగులోతు తిరుమలేశ్ (15) �
సూర్యాపేట జిల్లాలో సారా మహ్మమారి మళ్లీ కోరలు చాస్తున్నది. అమాయకుల ప్రాణాలను బలితీసుకుని, అనేక కుటుంబాలను రోడ్డున పడేసిన సారాపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పీర్లచావిడి బజార్లో రోడ్డుపై ఉన్న రెండు దుకాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా దుకాణాదారులు, మున్సిపల్ అధికారుల మధ్య వ�
సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి �
ఉద్యోగులు అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకునే ఉన్నతాధికారులే కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల కేటాయింపుల్లో ఇది స్పష్టంగా క
సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని కృష్ణపట్టె వెంట ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలతో ఆయా గ్రామాల ప్రజలు వేగలేకపోతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని మేళ్లచెరువులో కీర్త