ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడువడం లేదు. బస్సెరుగని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, నేరేడుచర్ల, కోదాడ మున్సిపాలిటీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్, కోద�
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులో 65 జాతీయ రహదారి వెంట ఉన్న ఐస్క్రీమ్ కప్పులు తయారు చేసే కంపెనీలో ఆదివారం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ అందేలా జిల్లా అధికారులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారు�
పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు హయాంలో అందించిన న్యూట్రిషన్ కిట్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రహణం పట్టిం
సూర్యాపేట నూతన ఎస్సీగా సన్ప్రీత్ సింగ్ నియామకం అయ్యారు. ప్రస్తుతం జగిత్యాల ఎస్పీగా పనిచేస్తున్న 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సన్ప్రీత్ సింగ్ ఇక్కడకు బదిలీపై రానున్నారు. కాగా సూర్యాపేట ఎస్పీగా పని�
సూర్యాపేట జిల్లా కలెక్టర్గా తేజస్ నందలాల్ పవార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం.. సూర్యాపేట జిల్లా కలెక్టర
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండ్రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల క్రీడలు శుక్రవారం ముగిశాయి. కబడ్డీలో మొదటి బహుమతి నల్లగొండ ఆపరే�
తన భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగింది. సూర్యాపేట జిల్లా మోతె మం�
టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన గోపగాని శ్రీనిఖ ఎంబైపీసీ, ఖమ్మం జిల్లాకు చెందిన టీ హరీశ్ ఎంపీసీ విభాగంలో స్టేట్ టాపర్లుగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే దోఖాబాజీ తనాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లా వ్యాప్తంగా 3,82,533 ఎకరాల్లో వ
కొద్దిరోజులుగా తీవ్ర ఎండలు...ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కాస్త ఊరట నిచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఉండేనా.. ఊడేనా? అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునర్విభజన చేసి జిల్లాల సంఖ్యను కుదిస్తామని ప్రకటించడం, రాష