తన భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగింది. సూర్యాపేట జిల్లా మోతె మం�
టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన గోపగాని శ్రీనిఖ ఎంబైపీసీ, ఖమ్మం జిల్లాకు చెందిన టీ హరీశ్ ఎంపీసీ విభాగంలో స్టేట్ టాపర్లుగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే దోఖాబాజీ తనాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లా వ్యాప్తంగా 3,82,533 ఎకరాల్లో వ
కొద్దిరోజులుగా తీవ్ర ఎండలు...ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కాస్త ఊరట నిచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఉండేనా.. ఊడేనా? అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునర్విభజన చేసి జిల్లాల సంఖ్యను కుదిస్తామని ప్రకటించడం, రాష
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామానికి చెందిన రాగుల నరేశ్యాదవ్ ప్రపంచ ప్యారా బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చైనాలో ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు జరుగనున్న పోటీల్లో ఇండియా జట్టుకు ప్రా
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలే ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
నాటి ఉద్యమ రథ సారధిగా 14 ఏండ్లు పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదేండ్ల పాలనలో యావత్ దేశానికే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారని, బ�
బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా జలకళను సంతరించుకున్న చెరువులు.. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికి పైగా చెరువులు నీళ్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ �
ఎన్నిమార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని హమాలీలు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంటాలను నిలిపివేసి సమ్మెకు దిగారు.
రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఖమ్మం జిల్లా ప�
: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.