యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,99,345 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,19,614, రూ. 100 దర్శనంతో రూ. 39,000, నిత్య కైంకర్యాలతో రూ. 5,002, క్యారీ బ్యాగులతో రూ.1, 100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 57,500, కల్యాణకట్టతో రూ. 19,800, ప్రసాద విక్రయంతో రూ. 3, 45,335,
శాశ్వత పూజల ద్వారా రూ. 36,000, వాహన పూజలతో రూ. 6,300, టోల్గేట్తో రూ. 680, అన్నదాన విరాళంతో రూ. 8,849, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 83,000, యాదరుషి నిలయంతో రూ. 55,620, పాతగుట్టతో రూ. 21,545 తో కలుపుకుని రూ.7,99,345 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.