యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,05,146, రూ.100 దర్శనంతో రూ. 50,000, నిత్య కైంకర్యాలతో రూ.5,200, సుప్రభాతం ద్వారా రూ. 1,100, క్యారీ బ్యాగులతో రూ. 6,000, సత్య నారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 38, 000, కల్యాణకట్టతో రూ. 28,600, ప్రసాద విక్రయంతో రూ. 5,54,550, శాశ్వత పూజల ద్వారా రూ. 28,116,
వాహన పూజలతో రూ. 3,600, టోల్గేట్తో రూ. 780, అన్నదాన విరాళంతో రూ. 23,279, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 78,540, యాదరుషి నిలయంతో రూ. 26,900, పాతగుట్టతో రూ. 28,910, పుష్కరిణి ద్వారా రూ. 1,800, వేద ఆశీర్వచనంతో రూ. 5,160, ఇతర విభాగాల ద్వారా రూ. 41,040 తో కలుపుకుని రూ. 10,25,621 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.