యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 13,400, వీఐపీ దర్శనాలతో 36,750, వేద ఆశీర్వచనం ద్వారా 4,128, నిత్యకైంకర
యాదాద్రి: లక్ష్మీనరసింహా స్వామి ఖజానాకు ఆదివారం రూ. 15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626, రూ. 100 దర్శనం టిక్కెట్లతో 11,300, వీఐపీ దర్శనాల ద్వారా 1,80,000, వేద ఆశీర్వచనం 6,192, సుప్రభాతం ద్వారా 3,
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు గురువారం రూ. 7,80,636 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 89,756, రూ. 100 దర్శ నం టిక్కెట్ల ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,67 6, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ దళా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభ
భువనగిరి కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల న�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 10,09,797 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,44,878, రూ. 100 దర్శనంతో రూ. 16,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 90,000, వేద ఆశీర్వచనంతో రూ. 12,384, క్యారీబ్యా�
యాదాద్రి: ఈ నెల 14 నుంచి ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ఆదివ�
ఆత్మకూరు(ఎం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభు త్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రజ�
మోటకొండూర్: మోటకొండూర్ మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం పార్టీ బలో పేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్
యాదాద్రి: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలను వరం లాంటిదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బొజ్జ వెంకటేశంకు ముఖ్యమంత్రి సహ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.18,26,366 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,86,574, రూ. 100 దర్శనంతో రూ. 9,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,85,000, సుప్రభాతంతో రూ. 2,500, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొ�
యాదాద్రి: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయ�