యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఖజానాకు సోమవారం రూ.9,27,381 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 94,838, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 8,100, వీఐపీ దర్శనాల ద్వారా 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,613, ని�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామి వారి నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారిని దర్శించుకునే భక�
భువనగిరి అర్బన్: అర్వులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలం, పట్టణానికి చెందిన 46 మంది సీఎం సహయనిధికి ధరఖాస్తు చేసుకోగా మంజరైన ర
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా పాతగుట్ట చౌరస్తా నుంచి సన్నిధి హోటల్ వరకు చేపట్టనున్న ప్రధాన రోడ్డు విస్తరణకు బాధితులు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వా లను అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతు
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 13,400, వీఐపీ దర్శనాలతో 36,750, వేద ఆశీర్వచనం ద్వారా 4,128, నిత్యకైంకర
యాదాద్రి: లక్ష్మీనరసింహా స్వామి ఖజానాకు ఆదివారం రూ. 15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626, రూ. 100 దర్శనం టిక్కెట్లతో 11,300, వీఐపీ దర్శనాల ద్వారా 1,80,000, వేద ఆశీర్వచనం 6,192, సుప్రభాతం ద్వారా 3,
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు గురువారం రూ. 7,80,636 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 89,756, రూ. 100 దర్శ నం టిక్కెట్ల ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,67 6, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ దళా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభ
భువనగిరి కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల న�