యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలి పారు. ప్రధాన బుకింగ్ ద్వారా 32,336, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 9,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, నిత్య కైంకర్యాల ద్వారా 600, సుప్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం నుంచి 14వ తేదీన వరకు బతుకమ్మ పండుగలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి కొండపై కార్యనిర్వహణాధికారి క్యా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 4,12,085 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 27,726, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 11,000, వేద ఆశీర్వచనం ద్వారా 516, క్యారీ బ్యాగుల విక్రయ
యాదాద్రి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతన్న బిడ్డల చదువులకు ఒక్కోక్కరికి రూ.25 లక్ష ల రుణాలను అందజేసి, వారికి ఆర్థిక భరోసాను కల్పించామని న్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మ�
యాదాద్రి: ఓ ద్వి చక్ర వాహనానికి 73 ఫెండింగ్ చలాన్లు ఉన్నట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మంగళ వారం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కొండ పైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతుడికి పంచామృతాలలో
ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు ఆదివారం రాత్రి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీ�
గుండాల: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా పంట ఋణాలను అందిస్తున్నట్లు టెస్కాబ్ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కొండ పైన క్యూ కాంఫ్లెక్స్లో వెలిసిన శివుడికి రుద్రాబిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన నిర్మించిన అధునాతన విష్ణు పుష్కరిణి ఎల్ఈడీ లైట్లను బిగిస్తున్నారు. పుష్కరిణి ప్రహరీకి బంగారు వర్ణపు అల్యూమినియంతో తయారు చే
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,58,864 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,21,058, వీఐపీ దర్శనాలతో 2,85,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,160, సుప్రభాతం ద్వారా 200, ప్రచారశాఖ ద�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి బాలాలయంలో ఆదివారం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచే మొదలైంది. అర్చకులు స్వామి వారికి నిజాభిషేకంతో నిత్య ఆరాధనలు ప్రారంభించి ఉత్స వమూర్త
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వీఐపీ దర్శనాలతో 2, 25,000, వేద ఆశీర్వచనం ద్వారా 10,320, �