యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ప్రతిష్టామూర్తు లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్ల వారు జాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంట�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధా
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వర్చువల్ విధానం ద్వారా వార్షిక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సమావేశంలో
యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం15వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరా త్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ �
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలి పారు. ప్రధాన బుకింగ్ ద్వారా 32,336, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 9,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, నిత్య కైంకర్యాల ద్వారా 600, సుప్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం నుంచి 14వ తేదీన వరకు బతుకమ్మ పండుగలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి కొండపై కార్యనిర్వహణాధికారి క్యా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 4,12,085 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 27,726, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 11,000, వేద ఆశీర్వచనం ద్వారా 516, క్యారీ బ్యాగుల విక్రయ
యాదాద్రి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతన్న బిడ్డల చదువులకు ఒక్కోక్కరికి రూ.25 లక్ష ల రుణాలను అందజేసి, వారికి ఆర్థిక భరోసాను కల్పించామని న్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మ�
యాదాద్రి: ఓ ద్వి చక్ర వాహనానికి 73 ఫెండింగ్ చలాన్లు ఉన్నట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మంగళ వారం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన