ఉగ్ర నరసింహుడు సాలగ్రామ రూపంలో కొలువైన నెలవు. నారాయణుడి నమ్మిన బంట్లలా… సహజ తిరునామాలు ధరించిన చేపలు దర్శనమిచ్చే గిరి.. మత్స్యగిరి. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న యాదాద్రికి సమీపంలోనే ఉన్న మహిమాన్విత తీర్థమిది. యాదాద్రికి వచ్చినవారంతా ఇక్కడికి వచ్చివెళ్తుంటారు. మరి ఈ ఆలయం ఏ గ్రామంలో ఉంది..? ఆ ఆలయ విశేషాలేంటో ఈ వీడియో చూద్దాం రండి..