యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులతో యాదాద్ర
యాదాద్రి : విద్యార్థుల కళాశాలకు వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి ఆర్టీసీ బస్సులను పునరుద్దరించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంల
స్వాతి నక్షత్ర పూజలు | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
ఉగ్ర నరసింహుడు సాలగ్రామ రూపంలో కొలువైన నెలవు. నారాయణుడి నమ్మిన బంట్లలా… సహజ తిరునామాలు ధరించిన చేపలు దర్శనమిచ్చే గిరి.. మత్స్యగిరి. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న యాదాద్రికి సమీపంలోనే ఉన్న మహిమాన్విత తీర్థ�
Telangana | స్థిరాస్తి వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన ఈ ఐదుగురిని బీబీనగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి
Army jobs | గతంలో ఆ గ్రామానికి సాయుధ పోరాట చరిత్ర ఉంది. వర్తమానంలో సైనికుల పల్లెగా మరో గుర్తింపునూ పొందింది. ఆ ఊరిలో ఒకరిద్దరు కాదు.. 30 మందికి పైగా సైనిక ఉద్యోగులున్నారు. ఇక్కడి పిల్లలు మూతిమీద మీసం మొలవకముందే సైన
సీఎస్ సోమేష్ కుమార్ | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం
మంత్రి జగదీష్రెడ్డి | వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్�
మంత్రి మల్లారెడ్డి | యాదాద్రి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈవో గీత కు అందజేశారు.
తుర్కపల్లి: ఆరోగ్య తెలంగాణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారులకు ము�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామ�