మంత్రి జగదీష్రెడ్డి | వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్�
మంత్రి మల్లారెడ్డి | యాదాద్రి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈవో గీత కు అందజేశారు.
తుర్కపల్లి: ఆరోగ్య తెలంగాణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం గ్రామంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9మంది లబ్ధిదారులకు ము�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 20,31,973 ఆదాయం సమ కూరినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,88,410, వీఐపీ దర్శనాల ద్వారా 3,45,000, వేద ఆశీర్వ చనం ద్వారా 3,612, నిత్య కైంకర్యా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 3,84,933 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 36,908, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,900, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్యకైంకర్యాల ద్వా�
యాదాద్రి: పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 55,004, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 27,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్య కైంకర్యాల ద్వా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంతో పాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.బాలాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత�
బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపర�
యాదాద్రి: యాదాద్రి నరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,32,214, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,000, వీఐపీ దర్శనాల ద్వారా 60,000, వేద ఆశీర్వచనం ద్వారా 9,288, క్యా�