యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు గురువారం రూ. 6,52,343 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 34,95 4, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, నిత్య కైంకర్యాల ద్వారా 200, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా1,650, వ్రత పూజలతో 2,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 7,800, ప్రసాద విక్రయాల ద్వారా 2,17,000, వాహన పూజలతో 2,200,
టోల్గేట్ ద్వారా 750, అన్నదాన విరాళంతో 7,298, సువర్ణ పుష్పార్చన ద్వారా 33,460, యాదరుషి నిలయం ద్వారా 10,000, పాతగుట్ట నుంచి 3,355, గోపూజ ద్వారా 50, ఇతర విభాగా లతో 3,13,514 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ.6,52,343 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.