యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 20,31,973 ఆదాయం సమ కూరినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,88,410, వీఐపీ దర్శనాల ద్వారా 3,45,000, వేద ఆశీర్వ చనం ద్వారా 3,612, నిత్య కైంకర్యాల ద్వారా 700, సుప్రభాతం ద్వారా 1,500, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 4,000, టెంకాయల విక్రయాల ద్వారా 60,000, వ్రత పూజలతో 88,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 39,000,
ప్రసాద విక్రయాల ద్వారా 7,46,232,వాహన పూజలతో 18,100, టోల్ గేట్ ద్వారా 2,0 30, అన్నదాన విరాళాల ద్వారా 19,064, సువర్ణ పుష్పార్చనలతో 1,42,060, యాదరుషి నిలయం ద్వారా 93,600, పాతగుట్ట నుంచి 53,430, గోపూజ ద్వారా 700, ఇతర విభాగాలతో 300 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 20,31,973 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.