యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్
యాదాద్రి భువనగిరి : 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద నుంచి ఆలయ ఈవో ఎన్ గీత మున్సిప
యాదాద్రి భువనగిరి : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా మారి వారి పెండ్లిళ్లు జరిపస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని 10
ఆలేరు : ముస్లిం సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర
యాదాద్రి : జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద జాతీయ రహదారిపై ఇనుప లోడ్తో వెళ్తున్న లారీ హైవే పల్టీ కొట్టింది. చీకట్లో లారీని వరుసగా మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో
యాదాద్రి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్�
యాదాద్రి భువనగిరి : పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండలంతుర్కల షాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా �
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరులో పల్లె ప్రగతి కార్యక్రమానికి వ�
చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు య
Minister Harish rao | మంత్రి హరీశ్ రావు నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బీబీనగర్లోని ఎయిమ్స్
యాదాద్రి భువనగిరి : ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకోవడం.. ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి తెలుపడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) బాధ్యత అని త�