రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
Commits suicide | ఏం సమస్య వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగన్వారిగూడెంకు చెందిన మేకల వెంకటేశం (38) అనే వ్యక్తి వ�
Telangana | ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం నుంచి కరుస్తున్న వర్షం తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వరద కారణంగా చెరువులు, కుంటలు జల కళను సంతరించుకోవడం, చెరువులు మత్తడి దుంకు�
CM KCR | బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డ�
Minister Jagdish Reddy | జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma express) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని �
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. 2018 ఆగస్టులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించారు.
MLA Pailla Shekar Reddy | యాదాద్రి భువనగిరి | ఐటీ అధికారుల తీరు కొండ తవ్వి, ఎలుకను పట్టిన చందంగా ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చురకలంటించారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభ�
Minister KTR | యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ�
గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా గర్భిణులు, గర్భంలోని శిశువుల రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస�
Yadadri Bhuvanagiri | యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఒకేసారి 15 ఇండ్లలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.