CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతులు అంటూ రాగాలు తీస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ మళ్లీ వస్తే కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ భూములు రికార్డులకు ఎక్కించడంతో రైతుల భూములు ఆగమవుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరి
CM KCR | కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని.. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశీర్వాద సభ
Whip Sunitha Mahender Reddy | ఆలేరును అన్ని రంగాలలో అగ్రగామిలో నిలిపామని, పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజపేట మండలంల�
Minister Jagadish Reddy | నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరును, అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్�
ఉమ్మడి రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి ్రప్రాంతంలో కరువు తాండవించింది. నాటి సీమా్ంరధ్ర పాలకులు పట్టించుకోకపోవడంతో రైతులకు అరిగోస తప్పలేదు. వ్యవసాయ బావులు, బోర్లు వట్టిపోయాయి.
సమైక్య రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక పోవడంతో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యమ సమయం నుంచే గిరిజన తండాలపై కేస�
Death news | యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని వెంకంబావి తండా గ్రామానికి చెందిన రమావత్ శ్రీను అడవిలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
Commits suicide | ఏం సమస్య వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగన్వారిగూడెంకు చెందిన మేకల వెంకటేశం (38) అనే వ్యక్తి వ�
Telangana | ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం నుంచి కరుస్తున్న వర్షం తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వరద కారణంగా చెరువులు, కుంటలు జల కళను సంతరించుకోవడం, చెరువులు మత్తడి దుంకు�
CM KCR | బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డ�
Minister Jagdish Reddy | జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగ