Bhuvanagiri | ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని గ్రామ బహిష్కరణ(Village boycott) చేయడంతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి(Suicide attempted )పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి (Yadadri bhuvanagiri)రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో చోటు
రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల పీఏసీఎస్ పాలకవర్గం, సిబ్బందిని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు నిర్బంధించారు.
అప్పుల బాధలు భరించలేక మరో ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో జరిగింది. స్థానిక బీసీ కాలనీకి చెందిన రావుల నగేశ్ (32) ఆటో నడుపుతూ జీవనం స�
Jishnu Dev Varma | నేడు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ఆలేరు మండలంలోని కొలనుపాక(Kolanupaka,) జైన దేవాలయంతోపాటు సోమేశ్వరాలయం సందర్శి
Grain Purchase | కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు కలెక్టరేట్(Yadadri bhuvanagiri) ఎదుట గిరిజన రైతుల ధర్నా(Dharna) చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు (Farmers) ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డి�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ చ
Regional Ring Road | రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు �
Krishna Express | కృష్ణా ఎక్స్ ప్రెస్కు(Krishna Express) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆలేరు(Aleru) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు.