Grain Purchase | కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు కలెక్టరేట్(Yadadri bhuvanagiri) ఎదుట గిరిజన రైతుల ధర్నా(Dharna) చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు (Farmers) ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డి�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ చ
Regional Ring Road | రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు �
Krishna Express | కృష్ణా ఎక్స్ ప్రెస్కు(Krishna Express) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆలేరు(Aleru) రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు.
Fire Incident | యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండల పరిధిలోని టేకులసోమారం భారత ఆహార సంస్థ గోడౌన్ లోసోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది.
Dog attacks | భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం(Vadaparthi) లో చిన్నారి ప్రణయ్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ప్రణయ్ (Pranay)అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Dead body | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri)లోని భువనగిరి మండల పరిధిలోని అనంతారం(Anantharam) గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం(Dead body) లభ్యమైంది .