హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): టీ వినయ్కుమార్ రెడ్డిని యాదాద్రి భువనగిరి కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. పమేలా సత్పతిని సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.