మరో రూ.1,000 కోట్ల అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. నవంబర్ 11న(మంగళవారం)నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింద�
రెండేండ్లుగా పెండింగులో ఉన్న రూ.36,000 కోట్ల బిల్లుల బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించకుంటే డి సెంబర్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో పౌరసంబంధ (సివిల్ వర్క్స్) పనులను నిలిపివేయనున్నట్టు బ�
తెలంగాణలో మరో రెండు దగ్గు సిరప్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రీలైఫ్ (బ్యాచ్ నంబర్ ఎల్ఎస్ఎల్ 25160, తయారీ సంస్థ: షేప్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, గుజరాత్), రెస్పీఫ్రెష్-టీఆర్ (బ్యాచ్ నంబ
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం.. విచారణను అక్టోరర్ 8కి వాయిదా వేయడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటుచేసుకుంది. అసలు ఎన్నిక�
ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీపై వ్యాపారులు నిరాసక్తి చూపుతున్నారు. గతంలో ఉన్న రూ.2లక్షల ఫీజుకు 50 శాతం అదనపు భారం వేయడంతో టెండర్లకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనల�
మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ �
‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. టీజీపీఎస్సీలో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించింది. వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన
ఎక్సైజ్ శాఖ పరిధిలో అత్యంత నష్టదాయకమైనది ఉన్నదంటే అది మైక్రో బ్రూవరీ వ్యాపారమేనని అనుభవంలోకి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులను ముగ్గులోకి దించాలని యోచిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ధన్వంతరి ఇంటర్నేషనల్ సంస్థ (డీఎఫ్ఐ) ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ధన్వంతరి అగ్రిప్ట్ అన్వెస్టర్స్ అసోయేసిషన్ (డీఏఐ) కోరింది. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప
మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డ ప్రసవానికి ప్రసూతి సెలవు వర్తిస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రసూతి సెలవు 180 రోజులను రెండుసార్లకే పరిమితం చేస్తూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2010లో జీవో 1
దాదాపు పదిరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లకు రూ.984.41 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. 739 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ�