Fee Reimbursements | ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఆడుతున్న మూడు ముక్కలాట నగర ఖ్యాతిని నిర్వీర్యమయ్యేలా ఉంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నీచమైన క్రీడ నగర ఖ్యాతిని అంతర్జాతీయంగా దెబ్బతీయనుంది. స్వరాష్ట్రం తర్వాత నగర�
రెండేండ్ల క్రితం చేప పిల్లలు పంపిణీ చేసిన(2023-24 కాలంలో) వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. బిల్లులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిం�
సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మా�
సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు �
బాలానగర్లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) భూముల కబ్జా ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్వే నంబరు 376లో ఉన్న ఐడీపీఎల్ భూములు అ
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది.
మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న భరోసా పథకం. అధికారంలోకి వచ్చ�
మరో రూ.1,000 కోట్ల అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. నవంబర్ 11న(మంగళవారం)నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింద�
రెండేండ్లుగా పెండింగులో ఉన్న రూ.36,000 కోట్ల బిల్లుల బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించకుంటే డి సెంబర్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో పౌరసంబంధ (సివిల్ వర్క్స్) పనులను నిలిపివేయనున్నట్టు బ�