నక్సలైట్ల ఏరివేతలో అత్యంత కీలకపాత్ర పోషించిన గ్రేహౌండ్స్ విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? గ్రౌహౌండ్స్ ఆధీనంలో ఉన్న 550 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిందా? ఈ ప్రశ్నలకు అవ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డులలో భాగంగా మహానటుడు పద్మశ్రీ ఎన్టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక జాతీయ పురాస్కారానికి 2015కు గాను అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎంపికయ్యారు.
ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నది. రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. కానీ వారి గోడును ప్రభుత్వం పట్టి�
రైతు సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నది. పంటలు పండించిన రైతులు వాటిని అమ్ముకున్నా వా
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పిం
Fee Reimbursements | ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఆడుతున్న మూడు ముక్కలాట నగర ఖ్యాతిని నిర్వీర్యమయ్యేలా ఉంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నీచమైన క్రీడ నగర ఖ్యాతిని అంతర్జాతీయంగా దెబ్బతీయనుంది. స్వరాష్ట్రం తర్వాత నగర�
రెండేండ్ల క్రితం చేప పిల్లలు పంపిణీ చేసిన(2023-24 కాలంలో) వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. బిల్లులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిం�
సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మా�
సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు �
బాలానగర్లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) భూముల కబ్జా ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్వే నంబరు 376లో ఉన్న ఐడీపీఎల్ భూములు అ
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది.