రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా బేసిన్లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ అదే స్థితి. దీంతో కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు అడుగంటి, భూగర్భజ�
నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కార్యాలయం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రం
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
నిధులున్నా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా పొలంబాట కార్యక్రమం ఆచరణలో విఫలమవుతున్నది. రైతుల పొలాలకు దారి కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. వైద్యుల పాలిట శాపంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారి కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన �
రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల అని, ప్రజలకు ఒరిగిందేమీ లేద ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మా�
నక్సలైట్ల ఏరివేతలో అత్యంత కీలకపాత్ర పోషించిన గ్రేహౌండ్స్ విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? గ్రౌహౌండ్స్ ఆధీనంలో ఉన్న 550 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిందా? ఈ ప్రశ్నలకు అవ�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డులలో భాగంగా మహానటుడు పద్మశ్రీ ఎన్టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక జాతీయ పురాస్కారానికి 2015కు గాను అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎంపికయ్యారు.
ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నది. రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. కానీ వారి గోడును ప్రభుత్వం పట్టి�
రైతు సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నది. పంటలు పండించిన రైతులు వాటిని అమ్ముకున్నా వా
అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పిం
Fee Reimbursements | ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఆడుతున్న మూడు ముక్కలాట నగర ఖ్యాతిని నిర్వీర్యమయ్యేలా ఉంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నీచమైన క్రీడ నగర ఖ్యాతిని అంతర్జాతీయంగా దెబ్బతీయనుంది. స్వరాష్ట్రం తర్వాత నగర�