ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టడంపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. విలువైన భూముల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ�
తెలుగు సంస్కృతి కళావైభవాన్ని 140 ఏండ్లుగా తరతరాలకు అందిస్తూ ప్రజలను అలరిస్తున్న ‘సురభి’ నాటక రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ నాయకుడు నారా�
రాష్ట్రంలో ఉద్యాన పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు జూలకంటి రం�
కేంద్రం అమలు చేయనున్న నాలుగు నూతన లేబర్ కోడ్లకు సంబంధించి రాష్ట్ర నిబంధనల ఖరా రులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు యాజమాన్యాలు, ఉద్యోగు లు, కార్మిక సంఘాల ప్రతినిధులత
అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్
కొంతకాలంగా కుదేలైన రియల్ ఎస్టేట్కు సర్కారు పుండు మీద కారం జల్లినంత పని చేసింది. ఆదాయమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూములు, ప్లాట్ల విలువకు రెక్కలొచ్చాయి.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు లబ్ధిదారులకు అందడంలేదు. జిల్లాలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులు రాక పరేషాన్ అవుతున్నారు. నిర�
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభు త్వం.. ఈ పంటలను సాగు చేస్తున్న రైతులపై భారం మోపుతున్నద
కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టొదని, వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని బీజేపీ సీనియర్ నేత బండారి దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధ్దులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా సోమవారం నుంచి మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులకు సంబంధించి లైవ్ ఫొ�
Petrol | దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.61, లీటర్ డీజిల్పై ర�
రాష్ట్ర ప్రభుత్వం జొన్న పంటను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర�
చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబ�