సీ తారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూ ర్తి చేసి రైతులకు నీరివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఆటో కిరాయిలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ర్యాపిడో సర్వీస్ ద్వారా జీవనోపాధి పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి �
ఏడు దశాబ్ధాల పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 చుట్టూ వివాదాల మబ్బులు ముసురుకుంటున్నాయి. బిల్లులోని ప�
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రూ.4కోట్లకుప�
మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం శంకుస్థాపన జరిగి, టెండర్ ప్రక్రియ పూర్�
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎన్నో ఏండ్లుగా నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్�
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇంటి శ్లాబ్ ముందు వైపు మూడు అడుగులు, మిగతా వైపులు ఒక అడుగు మాత్రమే ఉండాలని కొత్త కొర్రీ తీసుకొచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ శనివారం ఉత
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టడంపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. విలువైన భూముల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ�
తెలుగు సంస్కృతి కళావైభవాన్ని 140 ఏండ్లుగా తరతరాలకు అందిస్తూ ప్రజలను అలరిస్తున్న ‘సురభి’ నాటక రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ నాయకుడు నారా�
రాష్ట్రంలో ఉద్యాన పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు జూలకంటి రం�
కేంద్రం అమలు చేయనున్న నాలుగు నూతన లేబర్ కోడ్లకు సంబంధించి రాష్ట్ర నిబంధనల ఖరా రులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు యాజమాన్యాలు, ఉద్యోగు లు, కార్మిక సంఘాల ప్రతినిధులత
అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్