Konda Surekha | రాష్ట్ర ప్రభుత్వం అటవిశాఖ మంత్రి కొండా సురేఖకు చెక్ పెట్టింది. ఆమెకు తెలియకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏర్పాటైన టీ-హబ్ లక్ష్యం కాంగ్రెస్ పాలనలో నీరుగారుతున్నది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో ఓ కీలకాధికారి టీ-హబ్పై పెత్తనం చెలాయిస్తూ నిబంధనలను అడ్డ�
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో శానిటేషన్ పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఎలుకలు, పాములు, విషపురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ పథకాల రాజ్యాంగబద్ధతపై దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గడువు ఇచ్చినా, ప్రభుత్వం కౌంటర్
రాష్ట్ర ప్రభుత్వం 2025 మార్చి 17న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించింది. టీ స్టాల్, కిరాణం, పిండిగిర్ని, రిపేరింగ్ దుకాణాలు, టైలరింగ్, బ్యూ�
శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది వరద జలాలను పాలమూరు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎందుకు నీళ్లని ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్�
సీ తారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూ ర్తి చేసి రైతులకు నీరివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఆటో కిరాయిలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ర్యాపిడో సర్వీస్ ద్వారా జీవనోపాధి పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి �
ఏడు దశాబ్ధాల పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 చుట్టూ వివాదాల మబ్బులు ముసురుకుంటున్నాయి. బిల్లులోని ప�
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రూ.4కోట్లకుప�
మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం శంకుస్థాపన జరిగి, టెండర్ ప్రక్రియ పూర్�
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎన్నో ఏండ్లుగా నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు.