కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టొదని, వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని బీజేపీ సీనియర్ నేత బండారి దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధ్దులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా సోమవారం నుంచి మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులకు సంబంధించి లైవ్ ఫొ�
Petrol | దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.61, లీటర్ డీజిల్పై ర�
రాష్ట్ర ప్రభుత్వం జొన్న పంటను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర�
చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబ�
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని ఖుదాభక్షిపల్లి, శివన్నగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల
ఫీజు రీయింబర్స్మెంట్.. బాలికల గురుకులాలు.. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ తదితర పథకాలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. విద్యారంగంలో కొత్త అద్యాయానికి నాంది పలికాయి.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఫీజు పోరుబాట కార్యక్రమంలో
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా బేసిన్లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ అదే స్థితి. దీంతో కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు అడుగంటి, భూగర్భజ�
నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కార్యాలయం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రం
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా
రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
నిధులున్నా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా పొలంబాట కార్యక్రమం ఆచరణలో విఫలమవుతున్నది. రైతుల పొలాలకు దారి కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. వైద్యుల పాలిట శాపంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారి కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన �