తెలంగాణషాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988 లోని సెక్షన్ 16, 17లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 282ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమ�
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నదనే విమర్శలున్నాయి. మహిళలు కోటీశ్వరులవడం దేవు�
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు తక్షణమే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడర�
తెలంగాణలో జపాన్, తైవాన్ దేశాలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి సంస్థ సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, సింగరేణి సిఅండ్ఎండీ, యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అద్యక్షులు వాసిరెడ్డి స�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఊపందుకోవాల్సిన సమయంలో పరిపాలనలోని లోటుపాట్లు ప్రతిబంధకంగా మారాయి.
తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ �
గ్రామ పాలనాధికారుల (జీపీవో) ఎంపికకు ఈనెల 25న పరీక్షలు నిర్వహించగా, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 3550మంది ఎంపికైనట్టు వెల్లడించింది. ఈ మేరకు ర్యాంకులవారీగా ఎంపికైన వా�
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�
రాష్ట్రంలో బీటెక్ ట్యూషన్ ఫీజుల సవరణ మళ్లీ మొదటికి రానున్నదా? దాదాపు 50 కాలేజీల్లో ఫీజుల పెంపునకు బ్రేక్లు పడనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీటెక్ ఫీజుల పెంపు ప్రతిపాదనల
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25% రాయితీ గడువును మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును జూన్ వరకు పెంచాలని నిర్ణయించింది. ఈ మ�