కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎల్ పద్మ అన్నారు. టీయూసీఐ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో కనీస వేతనం 26వేలు ఇవ్�
శేర్లింగంపల్లి జోన్ అ ర్బన్ బయోడైవర్సిటీ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్కుమార్ ఉద్యోగోన్నతిపై 3నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కొత్తగా 790 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో 210 స్కూళ్లను ఏర్పాటు చేయగా, తాజాగా మరిన్ని స్కూళ్లను ఏర్పాటుచేసింది. దీంతో ప్రీ ప్రైమరీ స్కూళ్ల సంఖ్య వెయ్యికి చేరింది.
తెలంగాణషాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988 లోని సెక్షన్ 16, 17లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 282ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమ�
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నదనే విమర్శలున్నాయి. మహిళలు కోటీశ్వరులవడం దేవు�
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు తక్షణమే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడర�
తెలంగాణలో జపాన్, తైవాన్ దేశాలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి సంస్థ సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, సింగరేణి సిఅండ్ఎండీ, యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అద్యక్షులు వాసిరెడ్డి స�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఊపందుకోవాల్సిన సమయంలో పరిపాలనలోని లోటుపాట్లు ప్రతిబంధకంగా మారాయి.
తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ �