ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను ఉపసంహరించాలని కోరారు. మధ్య భారతదేశంలో ఆపరేషన�
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని గురువారం రాష్ట్ర ప్�
రాష్ట్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీవో)ను వాహన కష్టాలు వెక్కిరిస్తున్నాయి. అద్దె ప్రాతిపదికన వారు వినియోగించే వాహన బిల్లులను రేవంత్రెడ్డి సర్కారు విడుదల చేయడం లేదు.
వంచనే పాలసీగా, మోసమే పాలనగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు, బీసీ కులగణన వ్యవహారంతో మరోమారు బయటపడింది. బడుగుల జనాభాను లెక్కించే విషయంలో కాంగ్రెస్ ఆడిన నాటకం కేంద్ర సర్కారు ప్రకటన సాక్షిగా బట్టబయలైంది.
సంస్థాగత మార్పులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై గురువారం శంషాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం గందరగోళంగా సాగింది.
ఇసుక బజార్లు... రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏదోమేలు చేస్తున్నామంటూ గొప్పగా చెబుతూ ప్రారంభించిన ఈ ఇసుక కేంద్రాలు ఇప్పుడు ఇసుక మాఫియాకు మరో అస్త్రంగా మారాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గొంది నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. మండలంలోని మంగళవారిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు) పాలసీని తేవడంలో చూపిన శ్రద్ధ.. దాన్ని అమలు చేయడంలో మాత్రం చూపడం లేదు. ఎంఎస్ఎంఈ-2024 విధానాన్ని ప్రవేశపెట్టి 6 నెలలు దాటినా దాని మార్గదర్శకా�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వేచి చూస్తున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశుల వద్ద సీపీఎం కరీం�
పేద, మధ్య తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళనలు చేస్తున్న �
రిజిస్ట్రేషన్లలో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఘట్కేసర్, నారపల్లి, శంషాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్
రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ను ప్రచురించాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జ�