ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం పొడిగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్ద�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.బసవారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఉచితంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు.
Yadadri | పహాణి, ధరణిలో 9 మంది రైతుల పేర్లు తారుమారు చేసి దాదాపుగా 12 ఎకరాల భూమిని కారోబార్ మాయం చేసిన ఘటన ఇటీవల కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల యువజన సంఘం ( పి వై ఎల్ ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మామ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాధపురంలో శనివారం హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. గ్రామంలో పిట్ట సుదర్శన్రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెం�
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను యాదాద్రి భువనగిరి జిల్ల�
జీవనోపాధి కోసం పలువురు చిరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న షాపులను, డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన శనివారం ఉదయం మండలంలోని వడపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసు నమోదయింది. వారం రోజుల క్రితం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా పాజిటివ్గా న�
BRSV | శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యూత్ నాయకులు చేపడితే ఆలేరు పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ యూత్ నాయకులు అన్నారు.
Drugs | డ్రగ్స్(Drugs )లేని సమాజాన్ని నిర్మిద్దాం, యువత భవిష్యత్తును కాపాడుదామని తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆలేరు ఎస్టీవో కట్ట శ్రీనివాస్ అన్నారు.
కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు జారడంతో ఓ వ్యక్తి ప్లాట్ఫామ్-రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తతో ప్రమాదం తప్పి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి
పదిహేను రోజులకోసారి నీటి సరఫరా.. కిలోమీటర్ల దూరం నుంచి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ప్రజలు.. ప్రైవేట్లో డబ్బులు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీళ్ల కొనుగోలు. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చుతూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ప్రభుత్వాన