బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం యాదగిరిగుట్ట పట్టణ నాయకుడు సదా ప్రవీణ్కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రవీణ్కుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్య�
ఖబర్దార్ బీర్ల అయిలయ్య.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడూ, కేటీఆర్ నాలుక కోసే దమ్ముందా? అంటూ ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు, కురుమ సంఘం రాష్ట�
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులు (Red Velvet Mites). వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశా
పంచాయతీ కార్యదర్శులకు కాంగ్రెస్ నేతలు తలనొప్పిగా మారారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి బాధలు భరించలేక సెక్రటరీలు టెన్షన్ పడుతున్నారు. స్థానిక నేతల చెప్పినట్టు నిబంధలనకు విరుద్ధంగా చేయబోమన్న కార్యదర�
అధికార పార్టీ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య చేస్తున్న పోరాటం హర్షనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కర్రె వెంకటయ్యకు జిల్లా �
Miss World | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గురువారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. స్వయంభువును దర్శించుకొని ఆలయ శిల్ప కళా సంపదను వీక్షించారు. టెంపుల్ సో బ్యూటి పుల్ అని కితాబునిచ్చా�
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష( పాలీసెట్-2025) మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు య�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం స్వామివారి కొండపైకి చేరుకున్న ఆయన స్వయంభూ పంచనారసింహస్వామివారిని దర్శిం�
క్షయ వ్యాధి నివారణలో సీవై-టీబీ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందని టీబీ ప్రోగాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసర్, డాక్టర్ సాయిశోభ అన్నారు. జిల్లాలో తొలిసారిగా సీవై-టీబీ పరీక్షను పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమ�
నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెంద�
యాదగిరిగుట్టలోని చండీశ్వర భవనం ముమ్మాటికి కురుమ కులస్తుల భవనమేనని, ఎప్పటికైనా ఆ భవనాన్ని కైవసం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పేరవు రాములు కురుమ, మా�