యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రెండో రోజు లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం�
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక, నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శ్రీ పంచరాత్రగమశాస్త్రయుక్తంగా లోకోత్తరమైన వైభవాలతో ప్రారంభించార�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచ
యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అనుబంధ క్షేత్రం శ్రీ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నెల 11
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
అది కాకులుదూరని కారడవి కాదు. చీమలు దూరని చిట్టడవీ కాదు. యాదగిరిగుట్ట సమీపంలోని ‘అరణ్య’ ఓ మోస్తరు అర్బన్ ఫారెస్ట్. ఈ వనంలో ఏనుగులు కనిపిస్తాయి. వెంటాడని పులులు తారసపడతాయి. సింహం రాజసంగా కనువిందు చేస్తుం�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతున్నది. భక్తుల నుంచి వస్తున్న విరాళాలతోపాటు ఇతర రూపంలో వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు, సి బ్బంది గండికొడుతున్న
ఒకవైపు టెంపుల్ సిటీ కొండ.. మరోవైపు యాదగిరికొండ. మధ్యలో అద్భుతంగా.. ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్న నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కొండపైకి వెళ్లేందుకు మాత్రమే కాదు.. అక్కడికి వచ్చి చుట్టూ గుట్ట, �
Yadagirigutta | యాదగిరిగుట్టలో విదేశీ కల్యాణాల పేరుతో జరిగిన అపచారం, అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. కల్యాణాల కోసం విదేశాలకు వెళ్లడమే కాకుండా, అక్కడ స్వామివారి విగ్రహాలను కారులో