క్షయ వ్యాధి నివారణలో సీవై-టీబీ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందని టీబీ ప్రోగాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసర్, డాక్టర్ సాయిశోభ అన్నారు. జిల్లాలో తొలిసారిగా సీవై-టీబీ పరీక్షను పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమ�
నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెంద�
యాదగిరిగుట్టలోని చండీశ్వర భవనం ముమ్మాటికి కురుమ కులస్తుల భవనమేనని, ఎప్పటికైనా ఆ భవనాన్ని కైవసం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పేరవు రాములు కురుమ, మా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దుబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు స్వామివారి జయంత్యుత్సవాలను వైభవంగా ని�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ తెలుగు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి కొండకు చేరుకున్న ఆయన నేరుగా ప్రధానాలయంలోకి ప్రవేశించి స్వయంభూ ప�
విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగు�
అతివేగంతో వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న బైకును ఢీ-కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణం నుంచి వెయ్యి మందికి పైగా తరలిరావ�
యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలోని బొల్లవాని కుంటను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొల్లగొడుతున్నాడు. మట్టితో పూడ్చి మొత్తం కుంటను చదును చేశాడు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్ర ఎర్రటెండలోనూ ఉత్సాహంగా సాగింది. ఈ నెల 15న మత్స్యగిరిలో ప్రారంభమైన యాత్ర గురువారం భువనగిరి, రాయగిరి మీదుగా యాద�
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు �
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు జరిగే సన్నాహక సమావేశం గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు కర�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి నుంచి యాదగిరిగు