గత నాలుగు నెలలుగా పోసిన పాలకు డబ్బులు రావట్లేదంటూ పాడి రైతులు ఆందోళన బాటపట్టారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో పాలక్యాన్లతో నార్మూల్ పాల సేకరణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం సోమవారం వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణిలో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు.
వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని జంగంపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుంటి శ్రీశైలం �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంకార సేవోత్సవంలో భాగంగా మంగళవారం నృసింహ స్వామి ఉదయం వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు.
యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున ప్రధానాలయంలో ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభా రాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం పూజలు నిర్వహి
Dairy Farmers | పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ యాదగిరిగుట్ట విజయ డైరీ వద్ద నిరసన చేపట్టిన రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు విజయ డైరీ ఇన్ఛార్జ్ బాల
ఉదయం వటపత్రశా యిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావా�
భగవంతుడు ‘ఇందు గలడు.. అందు లేడ’ని నిరూపించిన అవతారమూర్తి నరసింహస్వామి. ప్రహ్లాదుడి పిలుపుతో ప్రకటితమైన ఉగ్ర నరసింహుడు.. ఆపై లక్ష్మీనృసింహుడిగా మన రాష్ట్రంలో వివిధ క్షేత్రాల్లో కొలువుదీరాడు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలందరిని ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చ