యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమానగోపురం స్వర్ణకాంతుల్లో ఆవిష్కృమైంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంకల్పం నెరవేరింది. గత ప్రభుత్వ హయాంలో సీఎం, మంత్రులు, ఇత�
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకు�
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట �
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి�
యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి వారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం నిర్వహించ�
MLC Kavitha | గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం�
Road accident | యాదగిరిగుట్ట(Yadagirigutta) వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో డీసీఎం పల్టీ కొట్టింది( DCM overturns). ఈ ఘటన వరంగల్ హైవేపై ఘట్కేసర్ సమీపంలో జరిగింది.
చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వ�
Yadagirigutta | యాదగిరిగుట్టలో(Yadagirigutta) వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.