పాదయాత్ర కాదు ముందు యాదగిరి నరసింహ స్వామి దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి మోకాళ్ల యాత్ర చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్ర కాదు పాపపు యాత్ర, ప్రాయశ్చి
Bhuvanagiri | అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్(Ashok Naik) అన్నారు.
భక్తుల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బీఆర్ఎస్ సర్కారులో ఇల వైకుంఠాన్ని తలపించేలా పున్నర్నార్మిణం చేసుకున్నది. ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా రూ.1,300 కోట్లతో ఆలయాన్ని తెలంగాణ త�
CM Revanth | ఈ నెల 6న యాదగిరిగుట్టకు(Yadagirigutta)సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రానున్నట్లు సమాచారం. సీఎం 6వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిసి
యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సినీ నటుడు సుమన్ కితాబునిచ్చారు.
Hero Suman | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ కితాబిచ్చారు. గురువారం స్వామి వారిని దర్శించుకుని ప�
బతుకమ్మ సాక్షిగా ఓ వడ్డెర మహిళ అవమానానికి గురైంది. బతుకమ్మ పండుగలోనూ కుల చిచ్చు రాజేశారు ఆ ఊరి కులస్థులు. ‘మా బతుకమ్మతో మీరు ఆడొద్దు’ అంటూ ఇరు కులాల వారు ఘర్షణకు దిగారు.
జిల్లా నైసర్గిక స్వరూప పరిధిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పుడున్న మండలాలు కొత్త పరిధిలోకి చేరనున్నాయి. ఇప్పటికే జిల్లాలో హెచ్ఎండీఏ, వైటీడీఏ కొనసాగుతుండగా, కొత్తగా యాదాద్రి అర్బన్ డెవలప్మ�
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి కొండపైకి బస్సు వెళ్లేందుకు భక్తుల కోసం ప్రత్యేక దేవస్థాన బస్సు ప్రాంగణం నిర్మిస్తున్నారు. స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండకింద బస్టాండ్ పక్కనే దేవస్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు ప్రత్యేకమైన నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి అందుబాటులోకి రానునంది. గత ప్రభుత్వంలోనే దాదాపు పనులు పూర్తికాగా కొద్ది పనులు మ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ ఆ స్థాయిలో రెట్ట�
Yadadri Laddu | తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి( Lakshmi Narasimha Swamy) వారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు(Ministers Tummala) ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు త�