ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర సర్కారు వివక్షను ప్రదర్శిస్తున్నది. ట్రిపుల్ ఆర్లో భాగంగా ఉత్తర భాగానికి ఒక విధంగా, దక్షిణ భాగానికి మరోలా వ్యవహరిస్తున్నది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్ర సాదాన్ని మరింత పాదర్శకతతో విక్రయించే ప్రక్రియను దేవస్థానం ఆదివారం ప్రారంభించింది. గతంలో మ్యానువల్ టికెట్ పద్ధతికి స్వస్తి పలుకుతూ కంప్యూటరైజ్డ్ �
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. కళాశాలకు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) ఇవ్వాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కు కేంద్రం వైద్యారోగ్య శా�
CM Revanth Reddy | యాదగిరిగుట్ట(Yadagirigutta) అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలిచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు(Yadagirigutta Temple Board) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరించారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామివారి దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట కొండపైన డోనర్ సెల్ను ఆలయ అధికారులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకంగా నిర్మించారు. మాఢవీధుల్లోకి లిప్టు, రథశాల మధ్యలో సుమారుగా 300 ఎస్ఎఫ్టీలో దాతలు అందజేసే సహాయాన్ని స్వీకరించేందుకు ప�
సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో యాదగిరిగుట్టు శ్రీ లక్�
రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. పాప పరిహారం కోసం తాను ఒట్టు పెట్టిన దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత
రుణమాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులనే కాదు.. దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిర�
రుణమాఫీ విషయంలో యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేటకు దోఖా జరిగింది. దాదాపు 50 శాతం మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో మేమేం పాపం చేశామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. తీసుకున్న రుణం మాఫీ కాకపోవడం, పంట పెట్�