Road accident | యాదగిరిగుట్ట(Yadagirigutta) వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో డీసీఎం పల్టీ కొట్టింది( DCM overturns). ఈ ఘటన వరంగల్ హైవేపై ఘట్కేసర్ సమీపంలో జరిగింది.
చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వ�
Yadagirigutta | యాదగిరిగుట్టలో(Yadagirigutta) వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
దైవ దర్శనానికి వచ్చే వీవీఐపీల కోసం యాదగిరిగుట్ట కొండపైన నిర్మించిన అతిథి గృహాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లా మారాయని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్
Srinivas Goud | కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి - బొమ్మపల్లి చౌరస్తాలో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో టెండరుదారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ స్టాల్కు బదులు శాశ్వత షెడ్లను నిర్మిస్తున్నారు. పుట్ పాత్ను కబ్జా చే�
దేవాదాయశాఖలో బది‘లీలలు’ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు పకడ్బందీగా చేపట్టామని రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్నా, అంతా ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు తెలుస
Yadagirigutta | కార్తీక మాసం (Kaarthika masam) నేపథ్యంలో యాదగిరిగుట్టలో (Yadagirigutta) భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.