యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరించారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామివారి దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట కొండపైన డోనర్ సెల్ను ఆలయ అధికారులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకంగా నిర్మించారు. మాఢవీధుల్లోకి లిప్టు, రథశాల మధ్యలో సుమారుగా 300 ఎస్ఎఫ్టీలో దాతలు అందజేసే సహాయాన్ని స్వీకరించేందుకు ప�
సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో యాదగిరిగుట్టు శ్రీ లక్�
రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. పాప పరిహారం కోసం తాను ఒట్టు పెట్టిన దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత
రుణమాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులనే కాదు.. దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిర�
రుణమాఫీ విషయంలో యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేటకు దోఖా జరిగింది. దాదాపు 50 శాతం మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో మేమేం పాపం చేశామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. తీసుకున్న రుణం మాఫీ కాకపోవడం, పంట పెట్�
రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల్లో అయినవారికి అందలం.. కానివారికి శఠగోపం అన్నట్లుగా తయారైంది. దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఆరోపణలు ఎదురొంటూ ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నారన
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha swamy) వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు (Devotees) పోటెత్తారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి దేవస్థానంలో మహా వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవములలో(Pavitra Utsavas) భాగంగా గురువారం ఉదయం స్వామి వారికి నవకలశ స్నాపనం జరిగింది. యజ్ఞశాలలో ద్వా
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్ల
యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనృసింహ వేద విద్యాలయంలో అష్టమ వార్షిక విద్వత్సమ్మేళనం-2024 ఘనంగా జరిగింది. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం శనివారం