రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల్లో అయినవారికి అందలం.. కానివారికి శఠగోపం అన్నట్లుగా తయారైంది. దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఆరోపణలు ఎదురొంటూ ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నారన
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha swamy) వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు (Devotees) పోటెత్తారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి దేవస్థానంలో మహా వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవములలో(Pavitra Utsavas) భాగంగా గురువారం ఉదయం స్వామి వారికి నవకలశ స్నాపనం జరిగింది. యజ్ఞశాలలో ద్వా
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్ల
యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనృసింహ వేద విద్యాలయంలో అష్టమ వార్షిక విద్వత్సమ్మేళనం-2024 ఘనంగా జరిగింది. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం శనివారం
రాబోయే శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో(2025) పండుగల జాబితాను ఖరారు చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీహయగ్రీవ గాయత్రి ఆశ్రమం, లక్ష్మీనృసింహ వేదవిద్యాలయంలోని ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి ప్రాంగణంలో తెలంగాణ విధ్వ�
యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా..? వచ్చే కౌన్సెలింగ్లో జాబితాలో మన కాలేజీ ఉంటుందా..? అనేది స్పష్టత రావడంలేదు. ఈ ఏడాది కాలేజీ ప్రారంభంపై సందిగ్ధత నెలక�
భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ (Giri Pradakshina) కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Motkupalli Narasimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు రూ. 5000 నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీమంత్రి మోతుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మోత్కుపల్లి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం య
యాదగిరిగుట్టలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఖాళీ ప్రదేశంలో కాంగ్రెస్ నేతల కబ్జాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.