యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి నారసింహుడిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్ల
వచ్చే స్వాతి నక్షత్రంలోపు ఆలయం చుట్టూ నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డులో యాదమహర్షి, శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామి మండపాలను నిర్మించనున్నట్టు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.
మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామిలో గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో �
Yadagirigutta | యాదగిరిగుట్టకు(Yadagirigutta) భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయ
యాదగిరిగుట్ట, మే 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో తొలిసారిగా నగదు రహిత క్యూఆర్ బార్కోడ్ టికెట్ల విక్రయాలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు టికెట్లతోపాటు నగదు రహ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో నృసింహుడి జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం ప్రధానాలయం ముఖ మండపంలో ఉదయం 9:30 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు.
Yadadri | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభమయ�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నారసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Telangana | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండంల దుబ్బగుంటపల్లి యోగానందనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచ�
Harish rao | లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish rao) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.