యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతాలు, సెలవు దినాల్లో భారీ సంఖ్యలో భక్తులు (Devotees flock) తరలివస్తుండటంతో, క్యూలైన్లు, వ్రత మండపాలు, కొండపైన పరిసరాలు నిండిపోయాయి. ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ ముగ్గురు మృతి
Dhurandhar 2 | ఆదిత్య ధర్ బీజేపీ ప్రచారకర్త.. ‘ధురంధర్2’పై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు