యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. లక�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరిలో (Ratnagiri) గుట్టపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. గుట్ట కింద ఉన్న ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరా�
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి 108 కలశాలతో అభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన వేడుకలు ఈవో నాగేశ్వరరావు, అర్చకులు కాండూరి రామాచార్యుల ఆధ్వ�
తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మరికల్ గ్రామానికి చెందిన స్వరూప, శేఖర్ రెడ్డి దంపతులు రూ.40 వేల విలువైన వెండి శంకువులను శనివారం అందజేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట(పూర్వగిరి) ఆలయంలో ఆదివారం స్వాతీ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతీ నక్షత్రం సందర్భంగా వైభవంగా అష్టోత్తర శ�
Lakshmi Narasimha Swamy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం స్వామివారి కొండపైకి చేరుకున్న ఆయన స్వయంభూ పంచనారసింహస్వామివారిని దర్శిం�
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టల్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రయుక్త శ్రీ నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి లతో ఆదివారం రా�
బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్ర ఎర్రటెండలోనూ ఉత్సాహంగా సాగింది. ఈ నెల 15న మత్స్యగిరిలో ప్రారంభమైన యాత్ర గురువారం భువనగిరి, రాయగిరి మీదుగా యాద�
Shadnagar | షాద్నగర్ పట్టణంలోని శ్రీ గోదా సమేత లక్షీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ లక్షీనరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం చీరకట్టులో కొండపైకి చేరుకున్న ఆమె ముందుగా మాఢవీధుల్లోని ఈశాన్య ప్రాంతంల
Lakshmi Narasimha Swamy | ఇప్పపల్లి, గంభీర్పూర్ గ్రామాల్లో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.