యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం సోమవారం వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణిలో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంకార సేవోత్సవంలో భాగంగా మంగళవారం నృసింహ స్వామి ఉదయం వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు.
ఉదయం వటపత్రశా యిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమానగోపురం స్వర్ణకాంతుల్లో ఆవిష్కృమైంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంకల్పం నెరవేరింది. గత ప్రభుత్వ హయాంలో సీఎం, మంత్రులు, ఇత�
చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో టెండరుదారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ స్టాల్కు బదులు శాశ్వత షెడ్లను నిర్మిస్తున్నారు. పుట్ పాత్ను కబ్జా చే�
మండలంలోని వెంకటాపురంలో మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఢవీధుల్లో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్య
CM Revanth | ఈ నెల 6న యాదగిరిగుట్టకు(Yadagirigutta)సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రానున్నట్లు సమాచారం. సీఎం 6వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిసి