Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాలంటే గతంలో ఇరుకైన రోడ్లు ఉండేవి. కొండపైన విశాలంగా లేకపోగా కొండ కింద 60 ఫీట్ల రోడ్లే ఉండేవి. వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. సీఎం �
పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే కనిపించారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మి నారసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం ఆలయానికి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పంచనారసింహుడి దివ్యక్షేత్రం శుక్రవారం భక్తులతో కోలాహలంగా మారింది. వరుస సెలవుల నేపథ్యంలో స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారు లక్ష్మీసమేతంగా తెప్పపై నుంచి భక్తులకు అనుగ్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆ�
Hundi Income | యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి 15 రోజుల హుండీ ఆదాయం(Hundi income) రూ .1,23,89,437 వచ్చిందని ఆలయ అధికారులు (Temple Officials) వెల్లడించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల య రాజగోపురం ఫొటోను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ సామాజిక మాధ్యమాల్లో బుధవారం అప్లోడ్ చేసి కితాబిచ్చింది. స్వామివారి పంచతల రాజగోపురంపై సూర్యకిరణాలు పడిన ఫొట�
Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి( Lakshmi Narasimha Swamy ) ఆలయ రాజగోపురం ఫొటోను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఆప్లోడ్ చేసి కితాబిచ్చింది. స్వామివారి పంచతల రాజగోప�
Tealngana | ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు నడుం బిగించింది.
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందడమే కాదు.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం, స్వామివారి ఆరగింపుకి అందజేసే బోగాలు, భక్తులకు అం�
యాదగిరిగుట్టలోని స్వయంభూ లక్ష్మీనరసింహుడి ప్రధానాలయ పునఃప్రారంభానికి సోమవారం నాటితో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సమయంలో స్వామివారిని 1.10 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఒకప్పుడు ఏడాదికి 10 లక్షలు కూడా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, త�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్త