యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహి�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 2న ప్రారంభమైన జయంత్యుత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రధానాలయంలో స్వామి వారికి అభిషేకం, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. తొల
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళీయమర్ధన శ్రీకృష్ణాలంకా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించా�
యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధానార్చకులు మంత్రికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్ష
Yadadri | యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్�
యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిధిలో మంగళవారం నుం చి గురువారం వరకు నిర్వహించే లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలకు హాజ రు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆలయ ఈవో గీత ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి