Yadadri Temple | యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు.
యాదగిరిగుట్ట c స్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢ వీధులు, �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొ ల్పి తిరువారాధన, ఆరగింప�
ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వైటీడీఏ, దేవస్థాన అధికారులు భక్తులకు అధునాతన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇందు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.
రాధిక, కరీంనగర్ పూజ సమయంలో పసుపు, కుంకుమ చేయిజారి నేలపై పడితే అది పొరపాటుగా జరిగిన పని. అంతే. అది ఏదో అశుభాన్ని సూచిస్తుందని అనుకోవలసిన అవసరం లేదు. ఏ వస్తువు చేజారినా ఆ వస్తువు నేలపాలు అవుతుంది. పసుపు కుంక�
దేశంలో సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన జైన భవన్ నిర్మాణ పనులక
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లో ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం జ�
తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగ�