యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలు�
MLA Jeevan Reddy | ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దర్శించుకునేలా స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఏర్పాట్లు చేశ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్�
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి 19 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో మంగళవారం హుండీలను లెక్కించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసింది. మాఢవీధులు, క�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు.
Yadagirigutta | తొలి ఏకాదశి సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి(Laxminarasimha Swamy) ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.
Yadagirigutta | స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఆదివారం పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు లక్ష్మీనరసింహుల నిత్య కైంకర్యాలు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం చేశారు.
Minister Jagadish Reddy | కొందరు ఏసీ గదుల్లో కూర్చొని అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో సంక్షేమ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయో అక్కడే దశాబ్ది ఉత్సవాలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించ�