గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎర్రవల్లి గ్రామస్థులు యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను చేపట్ట�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండల�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice Anupama Chakravarthy) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్ అనుమపమ చక్రవర్తి.. యాదాద్రీశుడికి ప్రత
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను ప్రధానార్చకుల బృ
Kadiyam Srihari | ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. మంగళవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్య సుదర్శ నారసింహ హోమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రధానాలయంలోని కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులను అధిష్టించి సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ నారసింహ హవ
యాదగిరిగుట్ట ప్రధానాయలంలో లక్ష్మీనరసింహులకు నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ గురువారం దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ పంచనారసింహ స్వామికి పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వెండిమొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో ఊరేగించార�