CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట( Yadagirigutta)లో కొండపైకి ఆటోలను అనుమతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించడంతో ఆటో కార్మికులు( Auto workers) హర్షం వ్యక్తం చ�
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంటా’ అని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రజలను కోరారు.
రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. యాదగిరిగుట్టను ఇలవైకుంఠంగా తీర్చిదిద్దింది. రూ.13వేల కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్ది తెలంగాణకే మకుటంగా మలిచింది.
CM KCR | స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆలయాలను నిర్మించిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ పాలనలో ఆ అద్భుతం ఆవిష్కృతమైంది. నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాల్లో ఎంతో ప్రశస్తి కలిగ�
సమైక్య పాలనలో ఆలేరు పరిస్థితి కన్నీటిగాథ లాంటిది. చుక్క నీరు లేక బీడువారిని భూములు దర్శనమిచ్చేవి. చదువుకు దూరంగా, రోగాలకు చేరువగా అన్న పరిస్థితి ఉండేది. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో నిరాధారణకు గురైన ఆలేరు స�
Telangana | ఇటీవల ఆర్మూర్ నవసిద్ధుల గుట్ట, యాదగిరిగుట్ట నర్సింహస్వామి దర్శనానికి బస్సులో పోయిన మాందాపూర్ గ్రామస్తులు తెలంగాణ అభివృద్ధి, ఉమ్మడి పాలనలో కష్టాల గురించి చేసుకున్న సంభాషణ వారి మాటల్లోనే...
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. దసరాకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతను మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నివాసంలో ఆదివారం ఆయన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా సాగింది. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించి అగ్నిప్రతిష్ట గావించారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుప