యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీ టీచర్లకు గుర్తింపునిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి అన్నారు.
లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. ఇప్పటికే
కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నిర్మాణానికి రూ. 183 కోట్లు
కేటాయిస్తూ పరిపాలనా ప్రిన్స
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు, షాపులు కోల్పోయిన బాధితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వైటీడీఏ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సర్కారు అందజేసిన పరిహారంతో
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లక్ష్మీ అమ్మవారిన�
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విద్యుత్తు భారం భారీగా తగ్గనుంది. ఈఆర్సీ రిలీజియన్ క్యాటగిరీ కింద రిటైల్ సరఫరా టారిఫ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ప్�
Yadagirugutta | యాదాద్రి ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో విద్యుత్ ప్రత్యేక రాయితీ తెలంగాణ ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరణ నేపథ్యంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయంటూ దేవస్థానం ఈవో గీత, విద్యుత్ విభాగం
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎర్రవల్లి గ్రామస్థులు యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను చేపట్ట�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండల�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice Anupama Chakravarthy) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్ అనుమపమ చక్రవర్తి.. యాదాద్రీశుడికి ప్రత
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది.