యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 6 : యాదగిరిగుట్ట కొండపైకి ఈ నెల 11 నుంచి ఆటోలకు అనుమతినిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. 10 రోజులపాటు పరిశీలించి విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పే ర్కొన్నారు.
యాదగిరిగుట్టపై కలెక్టర్ హన్మంతు జెండగే, డీసీపీ రాజేశ్ చంద్ర, ఈవో రామకృష్ణారావు, మంగళవారం ఆయన సమీక్ష జరిపారు.