మండలంలోని కొత్తమొల్గర శివారులోని తుల్జాభవాని తండా సమీపంలో గురువారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెంది�
ప్రయాణికుల ధన, మాన, ప్రాణాలు, భద్రతే ముఖ్యమని, ఇందులో భాగంగా జిల్లాలో మొదటిసారిగా ‘అభయ మై టాక్సీ ఈస్ సేఫ్' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీ ఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతించింది.
ఆటోలను దొంగిలించి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్
వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారి లైసెన్స్ను సైతం రద్దు చేసేందుకు వెనుకాడటం లేదు.
SP Ashok kumar | జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇవాళ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ అశోక్ కుమార్ ఆటో డ్రైవ
Minor Boy Drives JCB | తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.
జనవరి 20న బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో పన్నుల భారానికి సిద్ధమయ్యారు. దేశంలోకి దిగుమతవుతున్న విదేశీ వాహనాలపై కూడా పన్నులు పెంచాలను�
టర్ హైదరాబాద్లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కమతం య
బడులు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం సమాజంలో చదువుకుంటేనే విలువ, గౌరవం ఉంటుంది. అయితే జిల్లాలో వివిధ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ప్రభుత్వ
యాదగిరిగుట్ట కొండపైకి ఈ నెల 11 నుంచి ఆటోలకు అనుమతినిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. 10 రోజులపాటు పరిశీలించి విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పే ర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు.
ఆటోలను నమ్ముకున్న బతుకులు ఆగమవుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమకు ఉపాధి లేకుండా పోతున్నదని ఆటోడ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.