యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వీకెండ్ సెలవులతో ఆదివారం స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అదనంగా 250 కాటేజీలు నిర్మించాలని అధికారులు భావించగా, వీటి నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రగమశాస్త్రం ప్ర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నారసింహుడిని నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్ర�
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఆన్లైన్ సేవలు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొండపైన పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్డ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో ఆన్లైన్ వ్య�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేశారు. అనంతరం మాఢ వీధుల్లో ఊరేగించారు. జోడ�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta)లో వెలసిన శ్రీ లక్ష్మి నారసింహస్వామి (Laxmi narasimha swamy) ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయంలో మే 2నుంచి 4వ తేదీ వరకు స్వామివారి జయంత్యుత్సవాలు నిర్వహిస్�
Yadadri | నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి జయంత్యుత్సవాలను మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో గీత తెలిపా
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాలంటే గతంలో ఇరుకైన రోడ్లు ఉండేవి. కొండపైన విశాలంగా లేకపోగా కొండ కింద 60 ఫీట్ల రోడ్లే ఉండేవి. వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. సీఎం �