యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి మరో రూ.5 లక్షల విరాళం సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన వన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొమ్మిరెడ్డి రవీందర్రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా వారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆలయ అధికారికి రూ.5 లక్షల నగదు అందజేశారు.
– యాదగిరిగుట్ట