యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం..నూరేళ్ల ఆయుష్షులా ఉంది. తమకు వేతనం ఎప్పుడిస్తారో.. విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారోననే భయంతో వారు పనిచేస్
వివిధ దేశాల అందాల తారలు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన భూదాన్పోచంపల్లిలో సందడి చేయనున్నారు. ఈ మేరకు రెండు చోట్లా జిల్లా �
రాష్ట్రంలో రూ.100 కోట్లు ఆర్జించే అన్ని ఆలయాలకు ట్రస్ట్బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు, ఇతర దేవాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ‘తెలంగాణ ధార్మిక,
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పాలకమండలి ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి దేవాదాయశాఖ చట్టంలో స్వల్ప సవరణలు చేయ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా సాగింది. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించి అగ్నిప్రతిష్ట గావించారు
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను ప్రధానార్చకుల బృ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామిని గరుఢ వాహనం, అమ్మవారిని
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వెండిమొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో ఊరేగించార�