యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిప
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళీయమర్ధన శ్రీకృష్ణాలంకా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు.