యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. 22 వే�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి మరో రూ.5 లక్షల విరాళం సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన వన్ డెవలపర్స్ ప్రైవే�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో రూ.7.50కోట్లతో రెండు జల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు కొండ కింద ప్రెసిడెన్షియల్ సూట్ పక్కనే గల వైటీడీఏ స్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం చేశారు. �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన నిర్వహ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్�
యాదగిరిగుట్ట c స్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢ వీధులు, �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపారు.
ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వైటీడీఏ, దేవస్థాన అధికారులు భక్తులకు అధునాతన మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇందు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం జ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి శఠగోపం తయారీకి మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రూ.62 లక్షల విరాళం సమర్పించారు. గురువారం ఆయన సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం విరాళానికి సంబంధించిన డీడ