కొవిడ్ ఉన్నా మూడేండ్లలో తగ్గని భక్తులు ఆలయ దర్శనాలకు పోటెత్తిన యాత్రికులు వేములవాడ రాజన్న, యాదగిరి నర్సన్న, భద్రాచల రామన్న క్షేత్రాలకు భక్తుల తాకిడి హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టెంపుల్
శ్రీవారి ఖజానాకు రూ.25,76,910 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాశ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని రాష్గ్ర హైకోర్టు న్యాయమూర్తి సుధ, ఎండోమెంటల్ గౌరవ అధ్యక్షుడు రవీందర్ శర్మ, ఏపీ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా వేరు వేరుగా దర్శిం�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర
ప్రతి అదనపు గంటకు 100 వసూలు ప్రొటోకాల్ వాహనాలకు మినహాయింపు స్థలాభావం నేపథ్యంలో నిర్ణయం నేటి నుంచే అమలు: యాదాద్రి ఈవో యాదాద్రి, ఏప్రిల్ 30: యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట�
వైభవంగా స్వామివారి నిత్యకల్యాణోత్సవం ఖజానాకు రూ.14,80,846 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం కోలాహలంగా జరిగింది. �
యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా చేపట్టిన మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.
మహాపూర్ణాహుతి, కుంభాభిషేకంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు కలశ సంప్రోక్షణ క్రతువుల్లో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరేళ్ల తర్వాత
యాదాద్రి భువనగిరి : యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజుఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పటిక
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు శ్రీవారి ఖజానాకు రూ.29,00,477 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు సెలవు రావడం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్
నేడు యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయం పునః ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్ఫటిక లింగ, కలశ ప్రతిష్ఠాపనోత్సవాలు శ్రీరాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మ�
యాదాద్రిలో వైభవంగా రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక ఉత్సవాలు మహా లింగార్చనలు, శిలామూర్తులకు ధాన్యాధివాసం యాదాద్రి రామలింగేశ్వరాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం నాలుగో �