యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి�
యాదాద్రి పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం మూడున్నర గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం నిర్వహిం�
మేలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం గత ఆదివారం 65 వేల మంది దర్శనం హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వెయ్యేండ్లు వర్ధిల్లేలా, చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనర�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి శనివారం రూ.1.60 లక్షల విరాళం సమకూరింది. మదర్ డెయిరీ తరఫున చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి రూ.1.50 లక్షల చెక్కు, సొంతంగా మరో రూ.10 వేలు ఆలయ ఏ�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనాని�
సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహుడి దర్శనం యాదాద్రి, మే 28: యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కిత�
ఇల వైకుంఠం పునర్నిర్మాణం తర్వాత మహాద్భుతంగా మారిన ఆలయం స్వామివారి దర్శనానికి రోజూ 20 నుంచి 25 వేల మంది రాక సెలవు దినాల్లో 50 నుంచి 60 వేల మంది.. భారీగా పెరిగిన హుండీ ఆదాయం అబ్బురపడేలా నిర్మాణాలు, వసతులు చూసి తరి�
యాదాద్రి, మే 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో మంగళవారం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరు�
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్